Monday, 27 July 2026 04:12:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అమరవీరుల త్యాగాలు మరువలేనివి "పున్నం రాజు" 36 వ వర్ధంతి... - సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్

Date : 10 February 2024 11:17 AM Views : 370

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండల పరిధిలోని శ్రీనివాస పురం గ్రామంలో శాఖ ఆధ్వర్యంలో కామ్రేడ్ కోలాహలం పున్నం రాజు 36 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించి వారు మాట్లాడుతూ నాడు ఈ ప్రాంతంలో జరిగిన పోరాటాల్లో యాతవాకిళ్ళ గ్రామం నిర్వహించిన పాత్ర మరవలేనిది అన్నారు. నేటికీ అమరవీరుల పోరాటాలు,త్యాగాలు మరువ లేనివి అని ఎన్ని ఇబ్బందులు వచ్చిన కడవరకు ఎర్రజెండాలు భుజాన వేసుకొని గ్రామంలో రైతు,వ్యవసాయ కూలీల హక్కుల కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు తంగేళ్ల వెంకట చంద్ర శాఖ కార్యదర్శి మాడూరి నరసింహ చారి శాఖ సభ్యులు తంగేళ్ల గోపరాజు వెంగల్రెడ్డి నారాయణరెడ్డి పెందు వెంకటేశ్వర్లు పారుపల్లి శీను కట్ట .చిన్న గోపాల్ రావు కుక్కడపు స్వామి శాఖమూరి శశికళ పోలె బోయిన.సురేష్. సైదమ్మ .వెంకటమ్మ బిందు. చిట్టెమ్మ బొల్లెపల్లి. సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :