Sunday, 26 July 2026 10:55:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మేరీ మట్టి- మేరీ దేశ్ భారతీయ జనతా పార్టీ నిర్వహించారు...

Date : 17 September 2023 12:58 PM Views : 528

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని భారతీయ జనతా పార్టీ జాతీయ మరియు రాష్ట్ర నాయకత్వo ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ధ్యగ ఉదయ్ ఆధ్వర్యంలో నేను జన్మించిన నేల - నన్ను జన్మించిన దేశం " మేరీ మట్టి- మేరా దేశ్ " కార్యక్రమాన్ని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జమ్మన్ జెట్టి గల్లీలో నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమంలో పురస్కరించుకొని ప్రతి ఇంటికి వెళ్లి కలశంలో పిడికెడు మట్టిని లేదా పిడికెడు బియ్యాన్ని తీసుకొని కలశం తో కూడిన ఈ మట్టి ఢిల్లీలో ఉన్నటువంటి అమరవీరుల స్థూపం వద్ద తీసుకువెళ్లి అక్కడ అమరవీరుల యొక్క ప్రాంగణంలో దేశవ్యాప్తంగా సేకరించినటువంటి మట్టి పోసి మొక్కలు నాటి అమృత వనాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :