Sunday, 26 July 2026 09:51:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఎం.పీ.డీ.ఓ పోలప్ప....

Date : 16 November 2022 11:01 PM Views : 621

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తాం. ఇల్లు రాలేదన్న మాట ఎక్కడా వినపడకూడదు. వెంకటాపురం పంచాయతీలో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులను గుర్తించిన ఎంపీడీవో పోలప్ప. సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీలో ఇంటింటికి తిరిగి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందని మండల అభివృద్ధి అధికారి పోలప్ప ప్రజలకు తెలియజేశారు గతంలో ప్రభుత్వం నుండి ఇల్లు రాని వారందరికీ ఇప్పుడు మంజూరు చేసి ఇల్లు కట్టుకోవచ్చు అన్నారు కావున మండల వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరూ దీనిపై ప్రత్యేక దృష్టి ఉంచి తొందరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు నల్లగుట్లపల్లి వీర ఓబునపల్లి తదితర గ్రామాల్లో ఇంటింటికి తిరిగి అర్హతలు ఉన్న లబ్ధిదారులను గుర్తించారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మూడు రోజుల లోపల అర్హత ఉన్నలబ్ధిదారుల లిస్టు పూర్తి చేయాలన్నారు ఇల్లు నిర్మాణాలపై ఎవరికైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు గ్రామాల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఇల్లు లేదని చెప్పకూడదని అలా ఎవరైనా చెప్పితే వాలంటీర్లపై చర్య తీసుకుంటామని వాలంటీర్లను హెచ్చరించారు. వాలంటీర్లు సచివాల సిబ్బంది సమన్వయం చేసుకొని లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :