Sunday, 26 July 2026 02:41:45 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

RDT హాస్పిటల్ దగ్గర కొనసాగుతున్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన్...

Date : 02 November 2022 12:16 AM Views : 428

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కేంద్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి , వారి కుమారుడు డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ఉచిత భోజనం ఏప్రిల్ 20వ తేదీన ప్రారంభించారు. ఆసుపత్రికి విచ్చేసి వివిధ అనారోగ్య సమస్యల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొనేందుకు వచ్చిన వారు అదే విధంగా మారుమూల గ్రామం నుంచి పట్టణంకి వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు, వివిధ పనులకు వచ్చే నియోజకవర్గ ప్రజలు అన్నదానం సద్వినియోగం చేసుకున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని మున్సిపాలిటీ కేంద్రంలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ఉచిత భోజనం కార్యక్రమం కొనసాగుతూ ఉంటుందని, ఇందులో భాగంగానే ఆర్డిటి హాస్పిటల్ దగ్గర నేటికీ 162వ రోజు ఎర్రంపల్లి మాగం ఈరన్న, గూబనపల్లి రమేష్ మంజు NTR అన్న క్యాంటిన్ ఉచిత భోజనం వడ్డించారు. అదే విధంగా పార్టీ కార్యాలయం దగ్గర విట్లంపల్లి భీమలింగ, దండా ఏకాంత్, మరేంపల్లి పెయింటర్ రాజు, భోజనం వడ్డించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1:00pm నుంచి కొనసాగుతోంది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :