సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలోని చర్ల ప్రధాన రహదారిపై గురువారం ఆలు బాగా సమీపంలో వెంకటాపురం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు వెంకటాపురం సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ అశోక్ ఆధ్వర్యంలో వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు అపరిచితి వ్యక్తులను సమాచారాన్ని రాబట్టి మద్యం సేవించి వాహనాలు నడపరాదని వాహనాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలని రోడ్డు ప్రయాణంలో భద్రత ఆంశాలపై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా వాహనదారులు అవగాహన కల్పించారు కార్యక్రమంలో సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు
-----------------------
Admin