సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల వాస్తవ్యులు చిత్తలూరి లింగయ్య ధర్మపత్ని సమ్మక్క వారి పెద్ద కుమారుడు నేరేడుచర్ల బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు ధర్మపత్ని స్వాతి కూతురు శ్రీ తేజస్, కొడుకు కేతన అయ్యప్ప స్వామి గుడికి ఈరోజు 50వేల రూపాయలు విరాళం ఇచ్చారు. మొత్తం 1,25,000 /-25-5-2023 నాడు 50000, ఇవ్వగా ఈరోజున50.000. దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సంయుక్త కార్యదర్శి గంట సైదులు, సాయిరాజ్, ఆలయ కమిటీ నిర్మాణ కమిటీ సభ్యులు శ్రీనివాస్, యారవ సురేష్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin