సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ కు చెందిన బి.సి సంఘం నాయకులు,బి.ఆర్.యస్ నాయకులు చనగాని బాలకృష్ణ గౌడ్,సి పి యం నాయకులు శ్రీనివాస పురం కు చెందిన పార్తబోయిన ఉపేందర్ లకు హైదరాబాద్ యం.పి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం లో కాంగ్రెస్ లో చేరారు..యం.పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో 3 వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ యలక సైదులు గౌడ్,కాంగ్రెస్ నాయకులు సులువ చంద్ర శేఖర్,పోతన బోయిన రామ్మూర్తి ,యూత్ నాయకులు ముస్తఫా తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin