సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తిమ్మంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొట్ట రమేష్ తల్లి కీ,,శే,,రొట్ట ఉపేంద్ర మరియు *కీ,,శే,,పోషలా యాకయ్య, పోషలా రాజేందర్ గార్లు గత కొద్ది రోజుల క్రితం మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మేక రాజు కుమార్ ని ఫార్మర్సించి వారి ఆరోగ్యపరిస్థితులను తెలుసుకొని మనోధైర్యాన్ని కల్పించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
-----------------------
Admin