Sunday, 26 July 2026 02:07:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రవాణా రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్... సిఐటియు నాయకులు యాకూబ్

Date : 19 August 2023 01:16 AM Views : 376

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి : మండల కేంద్రంలో సిఐటియు నాయకులు యాకూబ్ రవాణా రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.జీ ప్రైవేట్ స్కూల్ డ్రైవర్లు వీరికి ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం రవాణా రంగ మని తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వమే సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేశాయి కాని మన రాష్ట్రంలో ఎందుకు సాధ్య పడటం లేదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు రవాణా రంగంపై ఆధారపడి ఉంటున్నారని అన్నారు వీరికి హెల్ప్ వేర్ బోర్డు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు ఓలా ఆన్లైన్ యువకులను నిషేధించి రవాణా కార్మికుల కోసం సఫారీ యూత్ తీసుకు రావాలని అన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు.కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు తమిళనాడు కేరళ రాష్ట్రంలో సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రభుత్వాలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చేయదని అన్నారు ఈ కార్యక్రమంలో సంతోష్ సైదా నాయక్ సంపత్ వాసు గోవిందు వీరబాబు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :