సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ తాహాశిల్దార్ కార్యాలయం బయట గత 60 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా. వీ.ఆర్.ఏ., లు. తమ హక్కుల కొరకు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు సుమారు 60 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న వీఆర్ఏలకు జీతభత్యాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని మానవతా దృక్పథంతో నిత్యవసర వస్తువు పంపిణీ చేశారు. కాగా శుక్రవారం పాల్వంచ తాహాశిల్దార్ రంగా ప్రసాద్ విఆర్ఏలకు నిత్యవసర వస్తువులు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ రంగప్రసాద్, సిబ్బంది మరియు వీఆర్ఏలు పాల్గొన్నారు.
-----------------------
Admin