సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : సర్కార్ న్యూస్ కాకతీయ యూనివర్సిటీ (SDLCE) వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహం నుండి బంద్ ర్యాలి ప్రారంభ తెలంగాణ బంద్ బీసీ జేఏసీఆధ్వర్యంలో రేపు జరగబోయే బైక్ ర్యాలీలో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేనాయిని రాజేందర్ రెడ్డి పాల్గొంటారు.., కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని మనవి.
-----------------------
Reporter