సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మెండెం వెంకటరమణ తీవ్ర అనారోగ్యానికి గురై మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మం హాస్పిటల్ నందు తుది శ్వాస విడిచారు ఈ విషయం తెలుసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ఆమె అర్ధవదేహాన్ని తన స్వగ్రామమైన శ్రీనివాసపురానికి తీసుకుని రాగా వర్కింగ్ జర్నలిస్టులు అందరూ వెళ్లి ఆమె పార్ధవదేహానికి ఘన నివాళులర్పించి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ వెంకటరమణ ఒక మహిళ అయి ఉండి జర్నలిజాన్ని ఎంచుకొని తన వృత్తి పట్ల ఎంతో బాధ్యతతో పనిచేసేది అంతేకాకుండా ఆమెమాల మహానాడు రాష్ట్ర నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా కూడా పనిచేసే అనేక సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి రమణ అని వారు తెలిపారు అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు పాల్గొని ఆమె అలుపెరుగని పోరాటం చేసిందని వారు తెలిపారు ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టులు ప్రజా సంఘాలు గ్రామ ప్రజలు ఆమెకు ఘన నివాళులర్పించారు...
-----------------------
Admin