Sunday, 26 July 2026 10:04:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు...

Date : 04 February 2024 11:47 AM Views : 268

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : వీరగొట్టం లో వైయస్సార్ ఆసరా వారోత్సవాలు లో బాగంగా జగన్మోహన్ రెడ్డికి క్షిరాబిసేకం ఆయన చిత్రపటానికి చేశారు .ఈ కార్యక్రమంలో పాలకొండ ఏం ఎల్ ఏ కళావతి, ఎమ్ ఎల్ సి పాలవలస విక్రాంత్ పాల్గొని జగన్ గారి ప్రబుత్వం మహిళా సాధికారత యే లక్ష్యం గా ముందుకు సాగుతుందని అక్క,చెల్లెమ్మలు కోసం ఆయన ఎన్నెన్నో సంక్షేమ పదకాలను అందిస్తూ మహిళలు ముందంజలో ఉంటేనే రాష్ట్రం సస్యశ్యామలం కాగలదని దృద సంకల్పమే ఆయన్ని కాపాడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమానికి వై యస్సార్ సి పి నాయకులు ,కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :