సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ దాడి జరిగినట్టు విశ్వసనీయ సమాచారం ఓ విలేఖరి నుండి ఒక లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలపన్ని ఓ అవినీతి అధికారిని పట్టుకోవడం జరిగిందని విశ్వసనీయ సమాచారం... పూర్తి వివరాలు తెలియవలసి ఉంది... *సర్కార్ టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి షేక్ ఆసిఫ్*
-----------------------
Reporter