Monday, 27 July 2026 07:42:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మున్సిపల్ ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ లకు వినతి పత్రాలు

Date : 18 October 2024 07:39 AM Views : 628

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ హుజూర్ నగర్ పట్టణంలో ఉన్న సొంతఇల్లు లేని అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని మున్సిపల్ ఛైర్మన్ గెల్లి అర్చన రవి , వైస్ ఛైర్మన్ కోతి సంపత్ రెడ్డి లకు వినతి పత్రాలు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ ఆద్వర్యం లో ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ మాట్లాడుతూ గతం లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నుంచి పౌర సరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డిని సూర్యాపేట జిల్లా కలెక్టర్ మరియు హుజూర్నగర్ ఆర్డిఓ, హుజూర్నగర్ ఎమ్మార్వో, హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి లను కలిసి విద్యార్థులను బావి భవిత పౌరులుగా తీర్చిదిద్దే ప్రైవేటు ఉపాధ్యాయులు చాలీచాలని జీతాలతో ఇల్లు లేక అద్దె ఇళ్లలో జీవితం కొనసాగిస్తూ అద్దె కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారని కావున నిరుపేద ప్రైవేట్ టీచర్ లను ఆదుకోవాలని మరియు ఇందిరమ్మ ఇళ్లను సొంతఇల్లు లేని అర్హులైన ప్రైవేట్ టీచర్లకు కేటాయించాలని వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు . అదేవిదంగా హుజూర్ నగర్ లో ఉన్న 28 వార్డులలో ఉన్న ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కావున ఇందిరమ్మ కమిటీల వారు సర్వే చేసి సొంతఇల్లు లేని అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా కృషి చేయాలని మున్సిపల్ ఛైర్మన్ గెల్లి అర్చన రవి , వైస్ ఛైర్మన్ కోతి సంపత్ రెడ్డి లను కోరమన్నారు. అందుకు మున్సిపల్ ఛైర్మన్ గెల్లి అర్చన రవి , వైస్ ఛైర్మన్ కోతి సంపత్ రెడ్డి లు సానుకూలంగా స్పందించారు అన్నారు.ఈ కార్యక్రమం లో హుజూర్నగర్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి చికాకుల శ్రీనివాస్ చారి లు వైస్ ప్రెసిడెంట్ రానబోతు వెంకట్ రెడ్డి లు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :