సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ దేవి కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. జమ్మూ కాశ్మీర్లో హిందువులపై అతిథిరాతకంగా కాల్పులు జరిపి చంపిన వారిని మోడీ ప్రభుత్వం వదిలిపెట్టదని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ నెంబర్ ప్రత్యూష అన్నారు గురువారం జిల్లా కేంద్రంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు అమాయక టూరిస్టులను పట్టణ పెట్టుకున్న ఉగ్రవాదులను వారికి సహకరించినా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు
-----------------------
Reporter