సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని, గరిడేపల్లి మండలంలో సర్వారం గ్రామంలో మాదిగల విశ్వరూప బహిరంగ సభ కరపత్రాలు పంపిణీ చేస్తూ సూర్యాపేట జిల్లా ఇన్చార్జ్ తొరిగంటి అంజయ్య మాదిగ మాట్లాడుతూ మాదిగల ఆకాంక్షన ఎస్సీ వర్గీకరణ సాధన కోసం నవంబర్ 11న హైదరాబాదులో పర్యటి గ్రామంలో లక్షలాదిమంది మాదిగ ఉపకులాలతో జరిగే మాదిగల విశ్వరూపం మహాసభను జయప్రదం చేయాలని సర్వారం గ్రామంలో ఉన్న నా మాదిగ తల్లులు విద్యార్థులు యువకులు గ్రామ పెద్దలు అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ గ్రామ సభలో నియోజకవర్గ ఇన్చార్జి కొండపల్లి ఆంజనేయులు మాదిగ,, నియోజకవర్గ కో ఇన్ఛార్జ్ బచ్చలకూర ప్రసాద్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసు గోపి మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పల్లెర్ల సుధాకర్ మాదిగ మండల కన్వీనర్ ఒగ్గు ఇస్సాకుమాదిగ, గ్రామ మహిళలు విద్యార్థులు యువకులు డ్రామా మాదిగ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin