Sunday, 26 July 2026 09:52:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నల్గొండ మాజీ జడ్పి కో అప్షన్ సభ్యులు పసల శౌరయ్య పితృ వియోగం పరమర్శించిన... -పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ డా దుర్గం ప్రభాకర్

Date : 15 August 2023 01:26 AM Views : 373

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కేతేపల్లి మండల కేంద్రం లోని వారి ఇంటినందు,నల్గొండ ఉమ్మడి జిల్లా మాజీ జడ్పి కో -ఆప్షన్ సభ్యులు పసల శౌరయ్య తండ్రి పసల థామస్ (94)ఇటీవల కాలంలో అనారోగ్యం తో స్వర్గస్తులయ్యారు ఈ సందర్బంగా వారి కుటుంబాన్ని దర్శించి పరామర్శించి వారి కుటుంబంనకు ఆదరణ కలుగునట్లు వారి కొరకు ప్రత్యేక ప్రార్ధన చేశారు, ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ వారి తండ్రి థామస్ మృతి కుటుంబానికి తీరని లోటని కీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమం లో చార్లెట్ హోం వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు,రెవ.బొక్క ఏలీయా రాజు సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు,పాస్టర్ బల్లెం జీవ ప్రకాష్ కేతెపల్లి మండల పాస్టర్స్ అధ్యక్షులు, పాస్టర్ గుగులోత్ బాలాజీ నాయక్ చివ్వేంల మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆత్మకూర్ (యస్ ) మండల సీనియర్ పాస్టర్ రెవ డా జలగం జేమ్స్,రెవ డా పంది మార్క్,పాస్టర్ జిల్లా సుదర్శన్ కేతేపల్లి మండల కోశాధికారి,పాస్టర్ వరికుప్పల మత్తయి,డికెన్ పాదర్ శ్యాగ యాకోబు , పాస్టర్ తాడంకి కిరణ్ బాబు,పాస్టర్ బొప్పని అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :