సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్... కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ఏ ఎన్ ఎం ల నిరాసన, చేపట్టారు ... కామారెడ్డి వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న అన్ని విభాగాల ను రాత పరీక్ష లేకుండానే రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకురాలు లక్ష్మీ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య ఆరోగ్య సంఘాల పోరాట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన 48 గంటలు నిరసనలు భాగంగా నిరాశన తెలుపడం జరిగిందన్నారు వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు 24 ఏళ్ల నుంచి రెగ్యులర్ కాకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో సమ్మె సందర్భంగా ఏఎన్ఎం ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు ఆ కమిటీ రిపోర్టు లేకుండా రాత పరీక్ష తేదీ ప్రకటించడం వెనుకల ఉన్న అంతర్యమేంటని ప్రశ్నించారు రాత పరీక్షను వాయిదా వేయకపోతే నిరవాదిక సమ్మె చేస్తామని హెచ్చరించారు కాగా శిబిరంలోని రాత్రి నిద్ర చేశారు ఈ కార్యక్రమంలో రేణుక సవిత లక్ష్మి అరిసియా దీవెన స్వరూప మౌనిక కవిత సంధ్యారాణి రజిత తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin