సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మేళ్లచెరువు మండలాల నిర్మాణ కౌన్సిల సమావేశం లో .సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు.మాట్లాడుతూ.పార్టీని.ప్రతిష్ట పరుచుకొని ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి పేద ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.చింతలపాలెం మేళ్లచెరువు లో ఉన్న పోడు భూములకు పట్టాలి ఇవ్వాలి ఈనెల 18 నుంచే పంట రుణమాఫీ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కాకుండా ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సృజన మాట్లాడుతూ టిఆర్ఎస్ గత ప్రభుత్వం 10 సంవత్సరాల. పాలనలోఒక తెల్ల రేషన్ కార్డు వికలాంగులు ఉర్దూ వితంతువులు పింఛను అందించలేదని దాని ఫలితంగా నేటి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను అనేకమంది లబ్ది చేకూరా కుంట నిరాశ గురవుతున్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తేల నారాయణరెడ్డి చింతలపాలెం మండల కార్యదర్శి చింతిరాల రవి మేళ్లచెరువు మండల కార్యదర్శి పాపిరెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోటమ్మ భీమ్ శెట్టి పద్మ శాఖ కార్యదర్శి దొంగలంకరాజు మేళ్లచెరువు శాఖ కార్యదర్శి ఎలమంద చిత్తలూరు వీరబాబు అబ్దుల్ భాష గోనె అంకయ్య గంగారెడ్డి భద్రారెడ్డి జియాలేద్దీన్ సత్యం రామారావు తాళ్లూరి శ్రీను రామారావు మంగయ్య సైదులు వెంకటరెడ్డి లింగారెడ్డి హైమావతి సాయి దుర్గారావు కృష్ణ రామంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin