Monday, 27 July 2026 06:36:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎన్ని కష్టాలో భద్రాచలం లో ... ఒకే ఒక కంటి వెలుగు కేంద్రం

Date : 25 January 2023 12:53 AM Views : 513

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం చాలా మంచిది చాలా గొప్పది. భద్రాచలానికి వచ్చేసరికి కొంత ఇబ్బందులు కొన్ని సమస్యలు తలెత్తినట్టుగానే చెప్పవచ్చు.... భద్రాచల మండలానికి మొత్తానికి కలిపి ఒకే ఒక కంటి వెలుగు కేంద్రం భద్రాచల జూనియర్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే అసలు సమస్య మొదలయింది కంటి వెలుగు కార్యక్రమం చుట్టూ పక్కల ఉన్న ప్రజలకు భాహు దూరా భారంగా మారింది. ఎంతో దూరం నుండి కాలినడకన ఈ కేంద్రానికి చేరుకునేవారు కొంతమంది అయితే . మరికొందరు ఆటోల ద్వారా ఈ కేంద్రానికి వస్తున్నారు భద్రాచలం ఆటో ఖర్చులు మామూలు విషయం కాదు అయినప్పటికీ ఈ కేంద్రానికి వచ్చిన తర్వాత ఒక సమస్య వచ్చింది దీనిపైన అధికారులు రెవెన్యూ వారు గానీ కంటి వెలుగు వైద్య అధికారులు కానీ దృష్టి సారించాలి అది ఎలా అంటారా ఒకే ఒక కేంద్రం కావడంతో కంటి సమస్య ఉన్నవారు ఎక్కువ మొత్తంలో ఈ కేంద్రాలకు తరలిరావడం జరుగుతుంది సమయాభావం వలన ప్రతి రోజు 100 నుండి 150 లోపుగా చూడడం జరుగుతుంది మిగతా వారిని వెళ్లి మళ్లీ రేపు రాండి అని చెప్పి పంపుతున్నారు వ్యాయ ప్రయాసలకు కోర్చి ఇక్కడికి వచ్చి మళ్లీ తిరుగు ముఖం పడటం చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకుని ఇంకా మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయుటకు లేదా పల్లె దావకాన కేంద్రాల వద్ద మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే భద్రాచల ప్రజలందరికీ ఉపయుక్తంగా ఉంటుంది అని భద్రాచల ప్రజల మనవి....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :