సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : రాహుల్ జోడో యాత్రకి మర్రిగూడ మండలం శివన్న గూడెం నుండి భారీ జనసమికరణతో టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం శివన్న గూడెం నుండి రాహుల్ జోడో యాత్రకి టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో శివన్న గూడెం నుండి రెండు బస్సులు ఎడవల్లి గారి ఆధ్వర్యంలో జెండా ఊపి బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో:రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి,ఆనందరావు,ఓబీసీ సెల్ ముద్ద నర్సింహ గౌడ్, Ex ఎంపీపీ వజ్రమ్మ,కొండ వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin