సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట చర్చ్ కంపౌండ్ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆఫీస్ ఆవరణలో సూర్యాపేట జిల్లా,నియోజక,,టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆద్వర్యం లో ఛైర్మెన్ పాస్టర్ మామిడి శాంసన్ రెవ డా, ఎం ప్రభుదాస్ లచే మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గెలుపు కోసం సూర్యాపేట క్రిస్టియన్ మైనారిటీ మున్సిపల్ కో ఆప్షన్ మెంబెర్ పి స్వరూప శశికాంత్ సూర్యాపేట లో ఉన్న క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థన ను జరిపించారు. ప్రార్థన అనంతరం ఆమె మాట్లాడుతూ చరిత్రలో ఎవ్వరు చెయ్యని పనులు క్రైస్తవ అభివృద్ధి సంక్షేమం చేసారని , భవిష్యత్తులో కూడా క్రైస్తవ సమాజం పక్షాన వారు ఉంటారని, సూర్యాపేట లో శాంతియుత వాతావరణం కేవలం మంత్రి వల్లనే సాద్యం అవుతున్నారు. 30 వ తారీకు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారితో గెలిచేలా ప్రార్ధించాలని కోరారు. ఈ కార్యక్రమములో సూర్యాపేట నియోజక వర్గ,పట్టణ అధ్యక్షులు మీసాల గోవర్ధన్,మీసాల ప్రభుదాస్, డి పౌల్, ఫాథర్ మరియన్న, జాకబ్, జవహర్ పాల్,డేవిడ్ రాజ్,కరుణాకర్,బొడ్డు మత్తయ్య లింగనాయక్ తదితరులు పాల్గోన్నారు.
-----------------------
Admin