సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, అమలు కాని అంశాలను ప్రజలకు వివరించాలని టిపిసిసి సభ్యులు వేణు గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, పిసిసి మెంబర్ బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాలరాజ్ గౌడ్, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు, ఫరుక్ నగర్ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, ఫరూఖ్ నగర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నాగి సాయిలు, బీసీ సెల్ ప్రెసిడెంట్ బసప్ప, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ శీను నాయక్, మహిళా అధ్యక్షురాలు నాగమణి, నందిగామ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, రాయికల్ ఎంపీటీసీ అరుణ వెంకటరెడ్డి, బాదేపల్లి సిద్ధార్థ, యూత్ కాంగ్రెస్ అందే మోహన్, ముబారక్, ఖదీర్, హలీం, పొగాకు ప్రకాష్, ఫయాజ్, ప్రశాంత్, గంగ ముని సత్తయ్య, యాదయ్య, మల్లారెడ్డి, పుల్లారెడ్డి, గుట్ట రాజు, రాజు నాయక్, శక్రు నాయక్, గోవింద నాయక్, రాజు నాయక్, వెంకటేష్, లింగారెడ్డిగూడెం అశోక్, రంగంపల్లి రమేష్ గౌడ్, లక్ష్మీ కాంత్ రెడ్డి, గణేష్ యాదవ్, జంగయ్య, కృష్ణయ్య, పద్మారం వెంకటేష్, బుచ్చన్న, సీతారాం, శ్రీధర్, రాజు, శేఖర్, సురేష్ గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి, కిట్టు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin