సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం మండలం లోని గోట్లురు గ్రామంలో లో నివాసం ఉంటున్న మాజీ సింగిల్ విండో అధ్యక్షులు గిరక రామాంజినేయులు మృతి చెందిన విషయం తెలుసుకుని, వారి నివాసం వద్దకు చేరుకుని భౌతిక దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీ సత్య సాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ శాసనసభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ , ఎమ్మెల్యే సోదరులు శ్రీ మాలగుండ్ల మల్లికార్జున . గిరక రామాంజినేయులు గారి ఆత్మకు శాంతి చేకూరి, సద్గతులు కలగాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ, వారి కుటంబసభ్యులకు మరియు వారి శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను.
-----------------------
Admin