సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బాల్కొండ కేజీబీవీ విద్యార్థుల ఎంపిక మండల కేంద్రంలోని కస్తూరిబా బాలిక విద్యాలయానికి చెందిన అఖిల మరియు పల్లవి అండర్ 16 ఇయర్స్ బాలికల జట్టుకు నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందని పాఠశాల ప్రత్యేక అధికారిని భవాని తెలిపారు...జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారు నిర్వహించిన కోచింగ్ క్యాంపులో ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఈ నెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు మంచిర్యాల నిర్వహించే తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు స్రవంతి ఉపాధ్యాయుని బృందం పాల్గొన్నారు....
-----------------------
Admin