సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం ఎన్నికల ఇన్చార్జిగా మొదటిసారి కొత్తగూడానికి విచ్చేసిన ఎంపీ వధిరాజు రవిచంద్ర కి ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు... కొత్తగూడెం నియోజకవర్గం బీసీల గడ్డ, వనమా అడ్డా అని, డబ్బులు సంచులతో వచ్చే వారు కావాలా లేక నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలా అని ఎంపీ రవిచంద్ర అన్నారు. నన్ను మరొకసారి ఆశీర్వదించండి అని, ముఖ్యమంత్రి కేసీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.... ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే వనమాకు పోస్ట్ ఆఫీస్ సెంటర్, సూపర్ బజార్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లలో భారీ గజమాలతో సన్మానం... సుజాతనగర్ మండలం నాయకులు గూడెం నుంచి పెద్దమ్మ తల్లి గుడి వరకు 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.
-----------------------
Admin