Sunday, 26 July 2026 03:03:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్.సి.డి కిట్ల పంపిణి...

Date : 01 December 2022 01:28 AM Views : 428

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం రోజున బిపి,షుగర్ వ్యాధి గ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ఎన్.సి.డి కిట్లను బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శృతి స్థానిక సర్పంచ్ సునీత,ఉప సర్పంచ్ షేక్ వహాబ్ లతో కలిసి వ్యాధిగ్రస్తులకు కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతినెల మధుమేహం,అధిక రక్తపోటు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా సరఫరా చేసే మందు గోలీలను ఎన్.సి.డి కిట్ లలో భద్రపరచుకొని క్రమం తప్పకుండా వాడాలన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ గాయత్రి, పంచాయతీ కార్యదర్శి నర్సయ్య,వార్డు సభ్యులు పిల్లేండ్ల శివ ప్రసాద్.సయ్యద్ రియాజ్ అలీ, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :