సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలంలో ఇటీవల పదోవ తరగతి పరీక్ష రాసి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన పోనుగోడు ఎంపీటీసీ - 1 రామ్ మల్లమ్మ మనవడు రామ్ జయంత్ ను రాజ్యసభ సభ్యులు భారాస జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ పరామర్శించి వారి కుటుంభానికి మనోధైర్యాన్ని నింపారు.జయంత్ యొక్క ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీటీసీ - 1 రామ్ మల్లమ్మ, కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి రణపంగా సైదులు,గరిడేపల్లి భారాస మండల అధికార ప్రతినిధి రామ్ సైదులు, మధు, శివ,తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin