Monday, 27 July 2026 09:39:06 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామపంచాయతీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలి... -బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్

Date : 12 July 2023 07:32 AM Views : 427

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి : మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికుల కనీస వేతనం ఉద్యోగ భద్రతకై చేపట్టిన 6వ రోజు నిరావధిక సమ్మెకు సంఘీభావంగా బహుజన సమాజ్ పార్టీ మద్దతు తెలియ జేసీ జిల్లా ఇంచార్జి నవీన్ కుమార్ మాట్లాడుతూ ఉదయం తెల్లారక ముందు నుండి సాయంత్రం వరకు గ్రామ వీధులను శుభ్రపరుస్తూ వీధుల్లో మురికిని సైతం లెక్క చేయకుండా శుభ్ర పరుస్తూ పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు కనీస వేతనం పెంచక పోవడం వల్ల కుటుంబ పోషణ బరమౌతుందని ఏదైనా అనారోగ్యానికి గురౌతే ఇక చావే మార్గమనే బ్రతుకుల్లో జీవిస్తున్నారని ఆరోపించారు ఇందుకోసమేన తెలంగాణాను తెచ్చుకుంది, సాధించుకున్నది అని మండిపడ్డారు.గ్రామ పంచాయితీ ప్రతి కార్మికుడి 20,000 వేల రూపాయలు కనీస వేతనం కల్పిస్తూ వారికి ఆరోగ్య భీమా1,00,000 కల్పించాలని,వారి పిల్లాలకు విద్య కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వమే అందించాలని లేని యేడల పంచాయతీ కార్మికుల తరవున బారి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ గరిడేపల్లి మండల అధ్యక్షులు అమరవరపు వెంకటేశ్వర్లు,నియోజకవర్గ ఉపాధ్యక్షులు జీలకర్ర రామస్వామి,చిలక సైదా బాబు,పెద్దపంగ సురేష్ బాబు, ఉప్పతల నవీన్, వేముల ప్రవీణ్,బొజ్జా పవన్,గ్రామ పంచాయతీ కార్మికుల సంగం అధ్యక్షులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :