సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఏన్కూర్ మండలంలో ఆదివారం వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ పలు గ్రామాలలో పర్యటించారు. మండలంలోని రేపల్లెవాడ గ్రామంలో మృతి చెందిన వర్ధబోయిన పృద్వి. బాధవత్ దాని వారి భౌతిక దేహాలను సరదర్శించి పూలదండ వేసి కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం చేశారు. అనంతరం అదే గ్రామంలో వల్లభనేని అప్పారావు గారి దశ దిన ఖర్మలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈర్యక్రమంలో ఏన్కూర్ బి. ఆర్. యస్ పార్టీ అధ్యక్షులు బానోత్ సురేష్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మెన్, భూక్యా లాలు నాయక్ , రైతు బంధు అధ్యక్షులు మేడ ధర్మారావు, సర్పంచులు భూక్యా విజయ కుమారి, భూక్యా శివ, భూక్యా కాంతి బాలాజీ, ఎంపీటీసీ భూక్యా లచ్చు, వర్ధబోయిన శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షులు రాచబంటి విరభద్రం, ధలపతి వెక్లంకటేశ్వరా రాజు, నిమ్మల నరేందర్, అజమిరా సురేష్, యూత్ ప్రెసిడెంట్ షేక్ బాజీ, చింతన బోయిన సీతారాములు, కట్ట సత్యనారాయణ, కట్ట కృష్ణర్జునరావు, భూక్యా ఆనందరవు, సాయి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin