సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలంలోని నాగులపల్లి గ్రామంలో ఆదివారం పేపర్ శ్రీనన్న యువసేన ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణి చేయడం జరిగింది. మొదట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్బంగా గ్రామంలోని పలు కాలనీ లలో పర్యటించి మహిళ్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా గుడిపల్లి శ్రీను (పేపర్ శ్రీను) పాల్గొని చీరలు పంపిణి చేయడం జరిగింది. శ్రీనన్న మాట్లాడుతూ సేవ కార్యక్రమం లో ముందుంటం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యమ్ డి అశ్రఫ్, మల్లేష్, సవాళ్ళ రాజు, శ్రీకృష్ణ, ప్రశాంత్, సంపత్, చందు, నర్సింహా, ఆనంద్ పేపర్ యువసేన సభ్యులు, గ్రామ యువకులు పాల్గొన్నారు....
-----------------------
Admin