సర్కార్ టీవీ న్యూస్ / మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తహసిల్దార్ మహేందర్ బాధితుల నుంచి 15వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి డిఎస్పి సాంబయ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన పెద్ద వంగరలో చోటుచేసుకుంది. లంచం వ్యవహారంలో తహసిల్దార్ ను అధికారులు అరెస్టు చేశారు
-----------------------
Reporter