Monday, 27 July 2026 04:19:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం

Date : 10 December 2024 09:51 AM Views : 545

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిరథ మహారధులు రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఒంగోల్ పార్లమెంటు పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి ఇంకాయమ్మ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ. ఇంతటి ఆదరణ అభిమానం చూపిన కార్యకర్తలకు నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అని ఆయన అన్నారు. గతం గతః మీకు తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరోనా మన రాష్ట్రాన్ని కుదిపేస్తున్నప్పుడు ఎన్నో సవాలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కొంచెం అశ్రద్ధ చేస్తున్న మాట కార్యకర్తల్లో వినిపిస్తున్న మాట కానీ నిరుత్సాహపడకుండా కాలర్ ఎగరేసుకునే విధంగా కార్యకర్తలకు అవకాశం ఇస్తామని అన్నారు జనవరిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా కార్యకర్తలతో డైరెక్ట్ గా మాట్లాడతారని మీరు ఊహించిన విధంగానే ఆయన సమాధానం ఉంటుందని ఆయన అన్నారు. రాబోయే 2029లో కనివిని ఎరుగని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: