సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణ కేంద్రంలోని మటన్ మార్కెట్ లో షేక్ యాదుల్ అనే వ్యక్తి మటన్ దుకాణం నిర్వహిస్తూ రోజూ మిగిలిపోయిన మాసాన్ని కొవ్వులను ఇంటికి తీసుకుపోయి నూనె తయారు చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం అందటంతో సిఐ రాము ఆధ్వర్యంలో రైడింగ్ చేసి 45 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ తయారు చేసిన నూనెను హైదరాబాదుకు తరలిస్తున్నట్లుగా విశ్వాసనీయ సమాచారం యాదుల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు...
-----------------------
Admin