సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ / ముస్లిం ఐక్య సంక్షేమ సొసైటీ పత్రికా సమావేశము జరిగినది ఈ యొక్క సమావేశంలో గత ముస్లిం ఐక్య సొసైటీ అధ్యక్షులు ఎం.డి. ఇబ్రహీం ఖురేషీ కొన్ని అనివార్య కారణాల వలన రాజీనామా చేసినారు వారి రాజీనామాను ఆమోదిస్తూ ముస్లిం ఐక్య సంక్షేమ సొసైటీ కమిటీ వారు నూతన కమిటీ, పాల్వంచ పట్టణ నాలుగు జమాతులు కలిసి అనగా అహలేసున్నతులు వల్జమాత్, అహలే హదీస్, తబ్లిక్ జమాత్, జమాతే ఇస్లామీ హింద్, అందరూ కలిసి నూతనముగా కొత్త కమిటీని ఎన్నుకొనుట జరిగినది అధ్యక్షులుగా ఎం.డి .మంజూర్ అలీ ఖాన్, కార్యదర్శిగా ఎస్.ఏ. రెహమాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్ కె. కె. కాజా మియా, ట్రెజరర్ గా ఎం.డి. ముర్తుజా అలీ ఖాన్, ప్రధాన సలహాదారులుగా సయ్యద్. రషీద్, మరియు సలహాదారులు ఎస్.కె. గౌస్ పాషా ఎ.స్కే. రహీం ఎం.డి. షర్ఫే ఆలం, న్యాయ సలహాదారులుగా ఎం.డి. అసద్, మరియు వైస్ ప్రెసిడెంట్లు ఎం.డి. గౌసుద్దీన్, ఎస్.కె కాసిం, ఎం.డి. యూసుఫ్, ఎం.డి. పాషా వలి, జాయింట్ సెక్రటరీలుగా నలుగురు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా 12 మందిని ఎన్నుకోవడం జరిగినది ఈ సమావేశంలో పాల్గొన్న వారు ప్రెసిడెంట్ ఎం.డి. మంజూర్ అలీ ఖాన్, సెక్రెటరీ ఎస్. ఏ. రెహమాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె కజామియా, ట్రెజరర్ ముర్తుజా అలీ ఖాన్, ప్రధాన సలహాదారులు ఎస్ డి రషీద్, వైస్ ప్రెసిడెంట్ ఎండి యూసఫ్, పాల్గొన్నారు.
-----------------------
Admin