Monday, 27 July 2026 07:16:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెంలో ఎన్నికల శంఖారావం పూరించనున్న డాక్టర్ ప్రవీణ్ కుమార్...

Date : 11 October 2023 09:53 AM Views : 248

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణ ఆధిపత్యంలో ఉన్న బీఆర్ఎస్ పాలనను కూకటివేళ్ళతో పెకిలించేందుకు నడుంబిగించిన బీఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి,రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ బుధవారం కొత్తగూడెం రానున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ తెలిపారు.స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో డాక్టర్ ఆర్ఎస్పి పర్యటన వివరాలను తెలిపారు.స్థానిక ఓల్డ్ బస్ డిపో నుంచి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా సూపర్ బజార్ నుంచి బస్టాండుకు చేరుకొని అక్కడ అమరవీరులకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాళులు అర్పించనున్నారని,అనంతరం కొత్తగూడెం క్లబ్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని తెలిపారు.పార్టీ అంతర్గత సర్వేలలో,పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలలో కొత్తగూడెం నియోజకవర్గం లో బీఎస్పి గెలుపు ఖాయమని తేలిందన్నారు.కొత్తగూడెం క్లబ్ లో జరిగే బహిరంగ సభకు వేలాదిగా పార్టీ కార్యకర్తలు,అభిమానులు,యువజన,మహిళా విభాగం నాయకులు,స్వేరో దాని అనుబంధ సంఘాల నాయకులు,బహుజనవాదాన్ని బలపరిచే వారు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి, చేరికల కమిటీ చైర్మన్ గుడివాడ రాజేందర్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: