సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడే పల్లి మండలం లోని కీతవారిగూడెం గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ సంధర్బంగా విజయోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవత సోనియమ్మ కు పాలాభిషేకం కీతవారిగూడెం గ్రామశాక కాంగ్రెస్ ఘనంగా నిర్వహించనైనది .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్ కె చాంద్ మియా మాట్లాడుతు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కొరకు దాదాపు 1200 మంది పోరాటాలు చేసి తెలంగాణ కొరకు అమరులైనటు వంటి వారిని సోనియమ్మ చూచి తెలంగాణా ఇస్తేనె తెలంగాణా బిడ్డల ప్రాణాలు పోకుండా ఉంటాయని నమ్మి మన తల్లి సోనియమ్మ ఎ స్వార్థం లేకుండా తెలంగాణ బిడ్డలు బ్రతకాలి అని రాజకీయ స్వార్థం లేకుండా మన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణ రాష్టంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగకుండా తెలంగాణ ముసుగులో దోపిడీ చెయ్యాలి అని నిర్ణయించుకున్న కె.సిఆర్ తన కుటుంబ స్వార్థ కొరకు, రాజకీయ స్వార్థం కొరకు వాడుకొని రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తాడని నమ్మి ప్రజలు మోసపోయినారు ప్రజలు నమ్మినందుకు. ప్రజలను మోసం చేసి అప్పుల తెలంగాణ గా మార్చినాడు... పాల్గొన్న నాయకులు : 1)కీత సోమయ్య అధ్యక్షులు, 2) నర్సింగ్ వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి, టి కృష్ణమూర్తి, కీత మట్టయ్య, జుట్టుకొండ లక్ష్మీనారాయణ బొలేపల్లి సైదులు, ఎం.రాముర్తి, నాగుల్ మీరా, బాదే నర్సయ్య , ముతినేని రాములు , ఎస్ కె మస్తాన్,దొంగరి కోటయ్య,బండారు సైదులు,బండారు అంజయ్య,బొల్లిపల్లి రాంబాబు,దొంగరి రాంబాబు,అజిత్ మియా,జుట్టుకొండ విజయ్,పిడమర్తి వెంకట్నర్సు,కొమరాజు నాగయ్య,వరికుప్పల శ్రీను,వరికుప్పల నవీన్,ఆవులపాటి సైదులు,ఎలుప్పుల సైదులు,యాళ్లవుల వెంకటేశ్వర్లుSk మదర్,కీత నవీన్,గూడెపు బక్కయ్య,కడప అంజయ్య,ముత్తినేని కిరణ్,ముత్తినేని కనకయ్య,బొల్లిపల్లి నాగమ్మ,T.అనుభయమ్మ పాల్గొన్నారు.
-----------------------
Admin