సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధలోని మేళ్లచెరువు గ్రామానికి చెందిన మాడుగుల కావ్య తల్లి యేసుమని పేదరికంతో చదువుకు ఇబ్బందులు పడుతుండటంతో మఠంపల్లికి చెందిన వారి బంధువుల ద్వారా మఠంపల్లి సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి ని సంప్రదించగా.వారు వెంటనే స్పందించి ఆట్టి ఆడపిల్లను నా సొంత ఖర్చులతో పూర్తిగా చదివించే బాధ్యతను నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మఠంపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు బూసిపల్లి వెంకటరెడ్డి, పలువురు గ్రామస్తులు, పాపకు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
-----------------------
Admin