సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడు చర్ల గ్రామం చెందిన అనిల్ షేక్ మౌన లను చెందిన ఆటోలో బెల్లము పళ్ళు తండాలకు తరలించే ప్రయత్నం చేస్తుండగా ఎక్సైజ్ సిబ్బంది జరిగిన దాడిలో ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని ప్రశ్నించగా నేరేడు చర్ల వీటి బేకరీ , కిరాణం యజమాని అయిన రాంబాబు తో కలిసి హైదరాబాద్ నుండి బెల్లం తెప్పించి సరఫరా చేస్తున్నారని అంగీకరించను వెంటనే సదురు రాంబాబు ను అదుపులో తీసుకొని ప్రశ్నించగా గోడములో 35 కాటన్ల బెల్లం సాధనం చేసుకోవడం జరిగింది.ఆటోలో తరలిస్తున్న 5 కాటన్ తో పాటు మొత్తం 40 కాటన్ బెల్లం 800 కేజీలు మొత్తం స్వాధీనము చేయడం జరిగింది గౌట్ రెవల్యూషన్ ఆర్డర్ 1969 ఉల్లంఘించి తండాల సారా తయారీ చేస్తున్న ముందుగా తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది సాగర్ సిమెంట్ ఎదురుగా బెల్ట్ షాప్ నిర్వాహకుడని షాపులు నివారణ నుండి లిక్కర్ 20 సీసాలను నాలుగు లీటర్స్ నాటు సారా లోని స్వాధీనం చేసుకున్నారు దాడులలో ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి వెంకన్న సిబ్బంది నాగయ్య ప్రవీణ్ రెడ్డి రవి నాగరాజు ధనుంజయ్ నరేష్ పాల్గొన్నారు.
-----------------------
Admin