Monday, 27 July 2026 12:37:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన దిశ కమిటీ సభ్యులు గారపాటి సూర్యనారాయణ...

Date : 17 December 2022 01:03 AM Views : 431

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం సర్కార్ టీవీ న్యూస్ ప్రతినిధి సంఘసాని జగన్ దమ్మపేట మండలం మందలపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఢిల్లీ వెళ్లారు, ఢిల్లీ లో వేద పండితుల సమక్షం లో రాజ శ్యామల హోమం చేసి ఘనంగా బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించగా నేడు తొలిసారి పార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో కేంద్ర కార్యాలయానికి రాగా పార్టీ శ్రేణులు జై భారత్,జై కెసిఆర్,జై బీ అర్ యస్ నినాదాలతో హోరెత్తించారు,సీఎం కెసిఆర్ కార్యకర్తలను ప్రజా ప్రతినిధులను ఆప్యాయంగా పలకరించారు,ఈ సందర్భంగా ఎంపీ నామా ఆహ్వానం మేరకు దిశ కమిటీ సభ్యుడు మందలపల్లి ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ కార్యక్రమానికి హాజరై సీఎం కెసిఆర్ని నామా ఆధ్వర్యం లో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతా పూర్వక శుభాకాంక్షలు తెలియజేసినారు, 3000 మందికి పైగా విందు భోజనం ఏర్పాటు చేసిన ఎంపీ నామా ను ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు, కార్యక్రమంలో వైరా జడ్పిటిసి నంబూరి కనక దుర్గ, లగడపాటి రమేష్, నాయుడు,పానుగంటి లోకేష్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :