Monday, 27 July 2026 12:46:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సార పాక గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్ర వేతనాల పెంపు మల్టీపర్పస్ విధానం రద్దు కై ....

Date : 20 February 2023 02:36 AM Views : 582

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని అందరినీ పర్మినెంట్ చేయాలని బిల్ కలెక్టర్లు కారోబార్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 12 నుంచి సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు పాలకుర్తి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రకు మద్దతుగా నేడు అనగా ఫిబ్రవరి 20వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దమ్మ తల్లి గుడి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి తెలిపారు పాదయాత్ర జయప్రదం కోసం సారపాక గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్మికులతో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు పంచాయతీ కార్మికులకు రావలసిన మూడు నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు గోదావరి వరదల సమయంలో ఒక నెల వేతనం అదనంగా చెల్లిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కనీస వేతనం 26000 ఇవ్వాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది కార్మికులకు నెలనెలా వేతనాలు చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల అనుసరిస్తున్న ద్వం దనీతికి వ్యతిరేకంగానే పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ పాదయాత్రలో పంచాయతీ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు యాకోబు చారి పద్మ వెంకటమ్మ సిఐటియు భద్రాచలం పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :