సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలం కీతవారి గూడెంలోని సత్యసాయి ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న మఠం పల్లి మండలంలోని బిల్యానాయక్ తండ పంచాయతీ సెక్రెటరీ చంటి వెడ్స్ శ్వేత యొక్క వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందించారు.ఈ కార్యక్రమమలో ప్రజా ప్రతినిధులు నాయకులు పెద్దలు కార్యకర్తలు హాజరు అయ్యారు.
-----------------------
Admin