సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం: పేదలు ఉన్నంతవరకు ఎర్రజెండా ఉంటుందని మార్క్సిజం అజయమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు అన్నారు సోమవారం ఉదయం సిపిఐ 98వ వార్షికోత్సవాల సందర్భంగా మండలంలోని యాభై గ్రామ శాఖలో అరుణ పతాక ఆవిష్కరణ జరిగాయి మొండికుంట మల్లెలమడుగు సీతారాంపురం గొల్లగూడెం ఆమెర్ధ అశ్వాపురం గోపాలపురం మిట్టగూడం తదితర గ్రామాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలు ఏజెండాగా తీసుకొని వాటి పరిష్కారానికి పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు గ్రామాలలో పెన్షన్లు ఇండ్లు ఇంటి స్థలాలు రేషన్ కార్డులు నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో ప్రజా పోరాటాలుగా కార్యాచరణగా మారుస్తామని వారు అన్నారు ఈ సందర్భంగా యూనియన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు వివిధ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలలో సిపిఐ నాయకులు అనంత నేని సురేష్ వెర్పుల మల్లికార్జున్ ఎక్కటి సీతారాంరెడ్డి ముత్తబోయిన వెంకటేశ్వర్లు మేలాపుర సురేందర్ రెడ్డి రాయపూడి రాజేష్ అక్కినపల్లి నాగేంద్ర కణితం ఉపేందర్ ఇరుగు శ్రీకాంత్ మురుగన్ తోట వెంకట నరసయ్య చెలికాని శ్రీనివాస్ యెడల్లి కమలాకర్ రాజేందర్ గుర్రం బాబురావు తెల్లం వెంకటరమణ నిట్ట వెంకటేశ్వర్లు రేగడి రమణ కాల్వ సుధాకర్ రాయపూడి అశోక్ కాల్వ హరీష్ లాల్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin