సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : నల్లమాడ నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లమాడ మండలం రెడ్డిపల్లి కి చెందిన బియ్యం వ్యాపారి రెండు లారీల్లో 26.280 టన్నుల బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా కర్ణాటక కు తరలిస్తుండగా విజిలెన్స్ సీఐ రామారావు నల్లమడ వద్ద తనిఖీలు చేసి రేషన్ బియ్యం గా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ఓబుల దేవర చెరువులోని ప్రభుత్వ గోడౌన్ కు తరలించారు. రెండు వాహనాలను సీజ్ చేశారు. నల్లమాడ , ఓబులదేవర చెరువు మండలాల్లో గతంలో కూడా ఇదే వ్యాపారికి చెందిన బియ్యం వరుసగా పట్టుబడ్డాయి...
-----------------------
Admin