సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం వీరవోపనపల్లి గ్రామానికి చెందిన కంచన గారి పల్లి కేశవరెడ్డి అను వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై కోడిపందాలు తదితర జూదాలకు బానిసై డబ్బుల కోసం తన భార్య తులసమును నిత్యం వేధిస్తూ వేధిస్తూ ఈ దినం డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆమెతో గొడవకు దిగి కోడి కత్తితో ఆమె గొంతు మీద పొడిచి మరియు చేతుల మీద ఛాతి భాగాన పొడిచి హతమార్చాడు మృతురాలు తల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించడం అయినది...
-----------------------
Admin