Monday, 27 July 2026 10:37:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కదిరి పట్టణం లో జననేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 50 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ...

Date : 22 December 2022 12:37 AM Views : 998

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల సంక్షేమ ప్రదాత, జననేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 50 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన .. డాక్టర్ బత్తల హరిప్రసాద్ .కదిరి, రాయచోటి రోడ్డు లోని, కుమ్మరవాండ్ల పల్లి నందు గల రాష్ట్ర వైస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్ నివాసం ఎదురుగా , అయన అధర్వం , వైస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు కె ఎస్ బహవుద్దీన్ అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి, జననేత శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి 50 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా 50 కేజీల కేక్ ను కటింగ్ చేసి, పట్టణంలోని 36 వార్డుల మరియు కుమ్మరవాండ్ల పల్లి గ్రామ పంచాయతీ కి చెందిన 3000 వేల మంది మహిళలకు చీరల ను పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర వైస్సార్సీపీ సి ఈ సి సభ్యులు పులా శ్రీనివాసుల రెడ్డి, ADCC బ్యాంక్ మాజీ డైరెక్టర్ , సింగల్ విండో అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి,వైస్సార్సీపీ లీగల్ సెల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లింగాల లోకేశ్వర్ రెడ్డి, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ, 2024 ఎన్నికల్లో మళ్ళీ జగనన్న ను ముఖ్యమంత్రి గా ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బత్తల వెంకట రమణ, రూరల్ వైస్ ఎం పి పి బత్తల ఆదినారాయణ, ఎన్ పి కుంట మాజీ ఎం పి పి మోహన్ రెడ్డి, జిల్లా బి సి సంఘ ప్రధాన కార్యదర్శి, సంపంగి గోవర్ధన్, సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ రాంకిశోర్ రెడ్డి, పట్టణ బి సి సెల్ పట్టణ అధ్యక్షుడు మిలటరీ అంజి, వైస్సార్సీపీ సోషల్ మీడియా నాయకులు వాల్మీకి అంజి, కె . పవన్ కుమార్ రెడ్డి...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: