Sunday, 26 July 2026 04:54:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వాజేడు మండలంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవ రాత్రుల మహోత్సవాలు...

Date : 26 October 2023 05:04 AM Views : 227

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వాజేడు : మండలంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవ రాత్రుల మహోత్సవాలు మంగళవారం ముగియటంతో, బుధవారం ఉత్సవ కమిటీలు సాయంత్రం అమ్మవారిని అంగరంగ వైభవంగా అలంకరణతో ఊరేగింపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు... ఈ సందర్భంగా వెంకటాపురం పట్టణంలో ప్రధాన వీధులలో శరన్నవరాత్రుల ఉత్సవ కమిటీలు అమ్మ వారి ఊరేగింపు నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు... మంగళవారం మంచి రోజు కాకపోవడంతో భక్తుల మనోభావాలతో బుధవారం అమ్మవార్ల విగ్రహాలను ఊరేగింపుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కోలాటాలు భాజా భజంత్రీల తో రాత్రి పొద్దుపోయే వరకు ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లను సమీపంలోని జలాశయాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి, జలాభిషేకాలతో సాగనంపారు. పాడిపంటలు సక్రమంగా పండాలని, అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు వేడుకున్నారు. వచ్చే ఏడాది మరల అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజా పురస్కారాలతో స్వాగతిస్తూ ఉత్సవాలు జరుపు కుంటామని, అందరినీ చల్లగా చూడాలని సకల జనులు సుఖశాంతులతో ఉండాలని...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :