సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం బాడవ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గోవింద నాయక్ ఆధ్వర్యంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు 80,000 వేల రూపాయల మంజూరు కాగా బాడవ తండా సర్పంచ్ గోవింద నాయక్ ఆధ్వర్యంలో ప్రజల తాగునీటి అవసరాల దృశ్య, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర హ్యాండ్ పంపు వేయించారు.ఈ కార్యక్రమానికి జడ్పిటిసి జగన్ నాయక్ హాజరైనారు. తాగునీటి అవసరాల దృష్ట్యా బోరు పంపు వేయించినందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలు నాయక్, వార్డ్ మెంబర్లు బుజ్జి సీతారాం ,పార్వతి పాండు ,మన్యా నాయక్, భాష ,లక్ష్మీ బాలకృష్ణ, నాగేశ్వరరావు ,చైర్మన్ బానోతు శీను నాయక్ ,బానోత్ సైదా, రమేష్ ధరావత్ నాగు, అయ్యగారు కృష్ణమూర్తి ,బానోతు తావూరియా, సక్రు నాయక్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin