సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యగ ఉదయ్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 107 వ జయంతిని దీంతో ఉపాధ్యాయ చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి బిజెపి జిల్లా అధికార ప్రతినిధి డ్రెస్సు అనిల్ కుమార్ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు రెడ్డి మాట్లాడుతూ. పంటి గింజలు ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్ ప్రచారక్ గా భారతీయ జనతా సంఘ్ ప్రధాన కార్యదర్శి గా, జాతీయ అధ్యక్షుడిగా, భారతదేశ సంస్కృతి వైభవం, ఏకాత్మత మానవతావాదం అనే సూత్రంతో దేశ అభివృద్ధిని కోరుకున్నారని. ఈ దేశంలో ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి పథకాల యొక్క లాభాలన్నీ చిట్టచివరి బీద వ్యక్తికి కూడా ఈ పొలాలు చేరాలని కోరుకుంటున్న వంటి ఏవైతే తాను కలలు గన్నాడో ఆ కలలను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కృతకృత్యులయ్యారని కావున రాబోయే కాలంలో ప్రజలు మరోసారి కేంద్రంలో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీని బలపరచాలని ఈ సందర్భంగా కోరడమైనది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి మరియు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin